ఇప్పటివరకు లక్షకుపైగా కరోనా టెస్టులు చేశాం: ఐసీఎమ్మార్‌
దేశంలో ఇప్పటివరకు 1,07,006 కరోనా టెస్టులు చేశామని ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రిసెర్చ్‌ (ఐసీఎమ్మార్‌) ప్రకటించింది. దేశవ్యాప్తంగా సోమవారం వరకు 11795 పరీక్షలు జరిగాయని, అందులో వివిధ ప్రైవేట్‌ ల్యాబ్‌లలో 2530 పరీక్షలు నిర్వహించామని ఐసీఎమ్మార్‌ అధికారి ఆర్‌ గంగా కెట్కర్‌ తెలిపారు. ప్రస్తుతం 136 ప…
ఎయిర్‌పోర్టులో రూ.20 లక్షల విలువైన గోల్డ్‌..
బంగారాన్ని అక్రమంగా తరలిస్తున్న ప్రయాణికుడిని సూరత్‌ కస్టమ్స్‌ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. సూరత్‌ ఎయిర్‌పోర్టుకు ఎయిరిండియా విమానంలో వచ్చిన గణేశ్‌ వలోద్రా అనే వ్యక్తి బ్యాగును కస్టమ్స్‌ అధికారులు తనిఖీ చేశారు. బ్యాగులో ఉన్న సూట్‌కేసు కవర్‌లో 500 గ్రాముల బంగారు రేకులు దాచినట్లు గుర్తించి..సీజ్…
కరోనా ఎఫెక్ట్‌.. ‘నేపాల్‌’ కీలక నిర్ణయం
ప్రపంచవ్యాప్తంగా శరవేగంగా విస్తరిస్తున్న మహమ్మారి వైరస్‌ ‘కోవిద్‌-19’ కారణంగా నేపాల్‌ ప్రభుత్వం కీలకనిర్ణయం తీసుకుంది. వైరస్‌ బారిన పడకుండా ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటోంది. దేశంలోని సినిమా థియేటర్లు, సాంస్కృతిక కార్యాలయాలు, క్రీడా మైదానాలు, మ్యూజియంలు, స్విమ్మింగ్‌ పూల్స్‌.. తదితర జనాల…
2022 నుంచి మిలిట‌రీ థియేట‌ర్ క‌మాండ్లు : బిపిన్ రావ‌త్‌
భార‌త్‌లో రెండు నుంచి అయిదు థియేట‌ర్ క‌మాండ్ల‌ను ఏర్పాటు చేయాల‌నుకుంటున్న‌ట్లు చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జ‌న‌ర‌ల్ బిపిన్ రావ‌త్ తెలిపారు.  తొలి థియేట‌ర్ క‌మాండ్‌ 2022లో ప్రారంభం అయ్యే సూచ‌న‌లు ఉన్న‌ట్లు ఆయ‌న చెప్పారు.  యుద్ధ స‌మ‌యంలో అన్ని ర‌క్ష‌ణ ద‌ళాలు ఒకే ల‌క్ష్యంతో ప‌నిచేసేందుకు థియేట‌ర్ క‌మాండ్…
మొక్కలు నాటిన డైరెక్టర్‌ హరీష్‌ శంకర్‌, ఎమ్మెల్యే క్రాంతి కిరణ్‌
సీఎం కేసీఆర్‌ పుట్టినరోజును పురస్కరించుకుని సినీ దర్శకుడు హరీష్‌ శంకర్‌, ఎమ్మెల్యే క్రాంతి కిరణ్‌ మొక్కలు నాటారు. సీఎం కేసీఆర్‌ పుట్టినరోజున తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా మొక్కలు నాటాలన్న టీఆర్‌ఎస్‌ పార్టీ శ్రేణుల పిలుపు మేరకు బంజారాహిల్స్‌లోని హరీష్‌ శంకర్‌ ఆఫీస్‌ ఆవరణలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ద…
<no title>సన్నబియ్యంతో ప్రజారోగ్యం.. జగన్ పెట్టిన ముహూర్తం!
సన్నబియ్యంతో ప్రజారోగ్యం.. జగన్ పెట్టిన ముహూర్తం! ప్రజా సంక్షేమానికే పెద్ద పీట వేస్తున్నారు ఏపీ సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి. ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రకటించిన నవరత్నాలు పథకంలో ఒక్కొక్కటిగా అమలు చేస్తూ..విపక్షాలు చేస్తున్న ఆరోపణల్ని తిప్పి కొడుతున్నారు. తాజాగా ఏపీ ప్రజలు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్త…